ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్, చిరంజీవి మధ్య ఏం జరిగిందో తెలియాల్సిందే: Narayana

ABN, First Publish Date - 2022-01-16T18:07:14+05:30

సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. చిరుకు రాజ్యసభ సీటు కాయమంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే రాజకీయాల్లో వచ్చేది లేదని చిరంజీవి స్పష్టం చేయడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. తాజాగా జగన్, చిరంజీవి భేటీపై సీపీఐ నేత నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. జగన్..‌ చిరంజీవి మధ్య ఏమి జరిగిందో తేలాల్సిందేనని అన్నారు. ‘‘చిరంజీవిని తాము పిలవలేదని.. ఆయనే వచ్చారని ప్రభుత్వం చెప్తోంది... సీఎం పిలిస్తేనే వెళ్ళానని చిరంజీవి అంటున్నారు. ఏది నిజమో ప్రజలకు తెలియాలి’’ అని డిమాండ్ చేశారు. పబ్లిక్ ఇష్యూని వ్యక్తిగతంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. కనుమ రోజు కఠోర వాస్తవాలు మాట్లాల్సి వస్తోందని నారాయణ అన్నారు.

Updated Date - 2022-01-16T18:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising