ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CPI leader: కేంద్ర రాష్ట్రాల హక్కులను హరిస్తోంది

ABN, First Publish Date - 2022-10-12T17:31:51+05:30

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సీపీఐ నేత డి.రాజా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సీపీఐ నేత డి.రాజా (D.Raja) అన్నారు. బుధవారం మీడియాతో  మాట్లాడుతూ... దేశంలో బడుగుబలహీన వర్గాల ప్రజలే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై బీజేపీ (BJP)ని ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నాయం చూపడమే జాతీయ సమావేశాల ఎజెండా అని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ (BRS) విధివిధానాలను పరిశీలిస్తామని డి.రాజా (CPI Leader) పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-12T17:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising