ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలను జగన్ ప్రభుత్వం దగా చేసింది: CH baburao

ABN, First Publish Date - 2022-06-13T17:25:22+05:30

పేదలను జగన్ ప్రభుత్వం దగా చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పేదలను జగన్ ప్రభుత్వం దగా చేసిందని  సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో సర్కార్ విఫలమైందని వ్యాఖ్యానించారు. జగనన్న కాలనీలు, నవరత్నాల పేరుతో మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. సెంటు స్థలం అంటూ ముంపు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారన్నారు. స్థలం కొనుగోలులో రూ.వందల కోట్లు స్కామ్ జరిగిందని బాబూరావు ఆరోపించారు. 

Updated Date - 2022-06-13T17:25:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising