ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: పశువుల వ్యాన్‌ బోల్తా.. 26 ఆవులు మృతి

ABN, First Publish Date - 2022-10-03T02:14:33+05:30

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లె సీతారామపురం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున పశువుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లె సీతారామపురం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున పశువుల వ్యాన్‌ బోల్తా పడి 26 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమడ నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌కు పశువులను  తరలిస్తున్న లారీ బొబ్బిలి మండలం గొర్లెసీతారామపురం వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపానికి వచ్చేసరికి వ్యాన్‌ అదుపు తప్పింది. రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. శనివారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర దాటిన తరువాత ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 26 ఆవులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 21 పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొన్ని ఆవులు చెట్టుకొకటి, పుట్టకొకటిగా పొలాల వెంబడి వెళ్లిపోయాయి. మృతి చెందిన ఆవుల వివరాలను నమోదు చేసి వాటిని ఊరికి  దూరంగా అధికారులు ఖననం చేయించారు. 

Updated Date - 2022-10-03T02:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising