ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ వల్ల టూరిజం ఆదాయం తగ్గింది: మంత్రి రోజా

ABN, First Publish Date - 2022-04-26T23:00:16+05:30

కొవిడ్ వల్ల టూరిజం ఆదాయం తగ్గిందని మంత్రి రోజా తెలిపారు. మంగళవారం బోధిసిరి బోట్‌ను పునఃప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కొవిడ్ వల్ల టూరిజం ఆదాయం తగ్గిందని మంత్రి రోజా తెలిపారు. మంగళవారం బోధిసిరి బోట్‌ను పునఃప్రారంభించారు.  ఈసందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ.. బోటు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 9 ప్రాంతాల్లో కంట్రోల్‌రూమ్ ద్వారా బోట్స్ మానిటర్ చేస్తున్నామని చెప్పారు. పాపికొండలు బోటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని రోజా పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-26T23:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising