ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంద్రకీలాద్రిలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-01-17T15:40:54+05:30

ఇంద్రకీలాద్రిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దుర్గమ్మ ఆలయంలో ఓ అర్చకుడికి నిన్న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : ఇంద్రకీలాద్రిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దుర్గమ్మ ఆలయంలో ఓ అర్చకుడికి నిన్న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసింది. దీంతో అర్చకునితో కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు చేయించుకోవాలని ఈవో సూచించారు. వారితో పాటు పలువురికి కరోనా లక్షణాలుండటంతో పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఇంద్రకీలాద్రిపై నలుగురు క్షురకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేశఖండనశాలను ఆలయ అధికారులు శానిటైజ్ చేస్తున్నారు.


Updated Date - 2022-01-17T15:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising