ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవెలమూడి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలపై వివాదం

ABN, First Publish Date - 2022-04-05T18:16:30+05:30

కోవెలమూడి రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలపై వివాదం రాజుకుంది. హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు, గ్రామస్తుల మధ్య ఈ వివాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కోవెలమూడి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలపై వివాదం రాజుకుంది. హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు, గ్రామస్తుల మధ్య ఈ వివాదం నెలకొంది.  కోవెలమూడి రామాలయానికి వైసీపీ నేతలు తాళాలు వేశారు. ఇదేంటనీ ప్రశ్నించిన గ్రామస్తులపైకి వైసీపీ నేతలు దాడికి దిగారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య వివాదంతో  పోలీసులు గుడికి తాళాలు వేశారు. ఆలయంలో పూజలు చేయాలని తాళాలు అడిగినా పోలీసులు ఇవ్వడం లేదని గ్రామస్తులు అంటున్నారు.నవమి రోజు తామే తలంబ్రాలు పోయాలంటూ వైసీపీ నేతలు పట్టు బట్టారు.అందరం కలిసి పోసుకుందామన్న వైసీపీ నేతలు నిరాకరిస్తున్నారని గ్రామస్తులు చెప్పారు. 

Updated Date - 2022-04-05T18:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising