ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Godavari: జాతీయ జెండా స్థూపం నిర్మాణంపై వివాదం

ABN, First Publish Date - 2022-08-14T04:26:55+05:30

పెనుమంట్ర మండలం మార్టేరులో జాతీయ జెండా స్థూపం నిర్మాణం విషయమై వివాదం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: పెనుమంట్ర మండలం మార్టేరులో జాతీయ జెండా స్థూపం నిర్మాణం విషయమై వివాదం తలెత్తింది.  గ్రామ ప్రజలు.. స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి జెండా స్థూపం నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణం చెయ్యొద్దంటూ రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ అధికారులు పనులు నిలిపి వేయించారు.దీంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం చేశారు.  జాతీయ జెండా స్తూపం విషయంలో  రాజకీయం ఏంటని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తామని  గ్రామ ప్రజలు అంటున్నారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణ నెలకొంది. 

Updated Date - 2022-08-14T04:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising