ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-07-10T13:56:47+05:30

తిరుమల(Tirumala)లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Tirumala: తిరుమల(Tirumala)లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 87,478 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  48,692 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.53 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-07-10T13:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising