ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న కాసుల కక్కుర్తి పథకంగా ఓటీఎస్: Tulasi reddy

ABN, First Publish Date - 2022-02-02T19:21:58+05:30

ఓటీఎస్ పథకాన్ని స్వచ్ఛందం అంటూనే నిర్భందం, బలవంతం చేయడం, లక్ష్యాలు నిర్ధ్యేశించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఓటీఎస్ పథకాన్ని స్వచ్ఛందం అంటూనే నిర్భందం, బలవంతం చేయడం, లక్ష్యాలు నిర్ధ్యేశించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కింది స్థాయి సిబ్బంది మనో వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఒత్తిడిని తట్టుకోలేక జనవరి 31న కడప జిల్లా రాజంపేట మండలం మదనగోపాలపురం వీఆర్వో ఆత్మహత్య ప్రయత్నం చేశారన్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయని చెప్పారు. ఓటీఎస్ పథకం జగనన్న కాసుల కక్కుర్తి పథకంగా తయారైందని విమర్శించారు. పేదల నుండి రూ.5 వేల కోట్లు దోచుకునే దోపిడీ పథకం ఇది అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌కు పేదల పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఓటీఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-02T19:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising