ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tulasireddy: వివేకా హత్య కేసు విచారణ ఆలస్యంపై తులసిరెడ్డి ఆగ్రహం

ABN, First Publish Date - 2022-09-14T16:19:56+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి మూడున్నరేళ్లు గడిచినప్పటికీ విచారణ పూర్తి కాలేదు కదా... అతీగతీ లేదని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Vivkananda reddy) హత్య జరిగి మూడున్నరేళ్లు గడిచినప్పటికీ విచారణ పూర్తి కాలేదు కదా... అతీగతీ లేదని కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసి రెడ్డి (Tulasireddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసమర్థతా? లేక హంతకులను రక్షించే ప్రయత్నమా? అని ప్రశ్నించారు. పై రెండు కారణాలలో ఏ ఒక్కటైనా ముఖ్యమంత్రి జగన్‌ (CM jagan mohan reddy)కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. సీబీఐ (CBI)కు సహకరించి త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులను చట్టపరంగా శిక్షించాలన్నారు. లేనిపక్షంలో సీఎం జగన్ (AP CM) పదవినుంచి దిగిపోవాలని తులసిరెడ్డి (Congress leader) డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-14T16:19:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising