ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరుకు విద్యా దీవెన, అమలులో విద్యా శాపం: Tulasi reddy

ABN, First Publish Date - 2022-03-16T18:19:47+05:30

వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా దీవెన పథకంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా దీవెన పథకంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విరుచుకుపడ్డారు. పేరుకు విద్యా దీవెన, అమలులో విద్యా శాపం అని అన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను ప్రవేశపెట్టిందని... జగన్ ప్రభుత్వం పేర్లు మార్చిందన్నారు. 25-12-2020న వైసీపీ ప్రభుత్వం  జీవో 77 జారీ చేసిందన్నారు. దీని ప్రకారం ప్రైవేట్ పీజీ కళాశాలల్లో పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి ధీవెన వర్తించవని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి పేదల ఉన్నత విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే జీఓ 77ను రద్దు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-16T18:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising