ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి వస్తున్న మోదీ ఆత్మపరిశీలన చేసుకోవాలి: Sunkara

ABN, First Publish Date - 2022-07-04T15:37:06+05:30

రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ (Modi) ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ (Sunkara padmasri)  అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఏపీకి ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో బీజేపీ నేతలు ప్రధాని మోదీకి చెప్పాలన్నారు. విభజన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-04T15:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising