ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP politics: ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోంది: సాకే శైలజానాథ్

ABN, First Publish Date - 2022-07-30T19:44:39+05:30

ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఏపీ (AP)లో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ (Sake sailajanath)అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో కర్ఫ్యూ పాలన కొనసాగుతోందన్నారు. జగన్ రెడ్డి బటన్ నొక్కడం తప్ప ఏమీ చేయడం లేదని విమర్శించారు. వరద నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేని దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. విశాఖ ఉక్కు పోతుంటే ఆపడం చేతకాని వాళ్లు బీజేపీ (BJP), వైసీపీ (YCP) నేతలు అంటూ శైలజానాథ్ వ్యాఖ్యలు చేశారు. 


Updated Date - 2022-07-30T19:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising