ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరం: Sailajanath

ABN, First Publish Date - 2022-04-14T13:46:06+05:30

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరమని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరమని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రియాక్టర్ పేలి 6 గురు సజీవదహనం అవ్వడం కలచి వేసిందని తెలిపారు.  గాయపడిన 12 మందికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్  చేశారు. ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-14T13:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising