ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ సంక్రాంతి ప్రతీ తెలుగు లోగిలిలో కొత్త వెలుగులు నింపాలి: Sailajanath

ABN, First Publish Date - 2022-01-14T14:42:20+05:30

తెలుగు ప్రజలంతా బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగు ప్రజలంతా బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ అన్నారు. ఈ సంక్రాంతి ప్రతి తెలుగు లోగిలిలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఇది ప్రకృతితో అనుసంధానమైన రైతుల పండుగన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించి వారి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని అన్నారు. అందరూ కరోనా నిబంధనలను పాటించాలని శైలజానాథ్ సూచించారు. 

Updated Date - 2022-01-14T14:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising