ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మంత్రికి అందిన ముడుపులు ఎంత?: చింతా మోహన్

ABN, First Publish Date - 2022-02-17T23:44:44+05:30

వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ తీవ్రస్థాయిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణపట్నంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలన ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ కేంద్రం అమ్మకంలో విద్యుత్ శాఖ మంత్రికి అందిన ముడుపులు ఎంత అని ఆయన నిలదీశారు. ఏపీలో జిల్లా కలెక్టర్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. బకాయిలు పెరిగి కలెక్టర్ల కార్లకు పెట్రోల్ కూడా కొట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ.. దళిత వ్యతిరేక ప్రభుత్వమని ఆయన అన్నారు. ప్రభుత్వం దళితుల స్కాలర్‌షిప్‌లను పక్కదారి పట్టించిందని ఆయన ఆరోపించారు. 


Updated Date - 2022-02-17T23:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising