సీఎంకు చినజీయర్ మంగళాశాసనాలు!
ABN, First Publish Date - 2022-01-15T08:36:54+05:30
ముఖ్యమంత్రి జగన్ దంపతులకు చినజీయర్ స్వామి మంగళాశాసనాలను
తాడేపల్లి టౌన్, జనవరి 14: ముఖ్యమంత్రి జగన్ దంపతులకు చినజీయర్ స్వామి మంగళాశాసనాలను అందించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో జీయర్ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-15T08:36:54+05:30 IST