ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

APNews: పెనుమంట్రలో ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య వాగ్వాదం

ABN, First Publish Date - 2022-06-17T14:58:25+05:30

జిల్లాలోని పెనుమంట్ర మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని పెనుమంట్ర మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీటింగుల గురించి సమాచారం ఇవ్వడంలేదని ఎంపీడీవోపై వైసీపీ ఎంపీపీ మండిపడ్డారు. ‘‘నేను మండల పరిషత్ అధ్యక్షుడు నేనా అనే అనుమానం కలుగుతుంది. సర్వసభ్య సమావేశం గురించి గాని అజెండా గురించి గాని ఎంపీడీవో ఎప్పుడూ చర్చించలేదు. నన్ను ఎంపీపీగా ఎప్పుడూ ఆయన గుర్తించలేదు. ఎమ్మెల్యే రంగనాథ్ రాజు కంటే  ఇన్‌చార్జ్ ఎంపీడీవో సుప్రీమ్’’ అంటూ  ఎంపీపీ కర్రీ వెంకట నారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-06-17T14:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising