ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యలంక బీచ్‌లో చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి: బాబురావు

ABN, First Publish Date - 2022-10-06T01:18:37+05:30

సూర్యలంక బీచ్‌లో చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి: బాబురావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బాపట్ల సూర్యలంక బీచ్‌లో చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సింగ్‌నగర్‌లో కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారు. మృతులంతా పేద కుటుంబాలవారు కావడంతో రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగ్‌నగర్ శాంతినగర్ సెంటర్లో మృతదేహాలతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం నేత బాబురావు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-10-06T01:18:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising