ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టికెట్ల ధరలపై కమిటీ వేశాం.. ఇంకా నివేదిక రాలేదు: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2022-02-25T21:57:11+05:30

సినిమా టికెట్స్ అంశం ఇంకా కొనసాగుతోంది. ఇదే విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టికెట్ల ధరలపై కమిటీ వేశామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: సినిమా టికెట్స్ అంశం ఇంకా కొనసాగుతోంది. ఇదే విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టికెట్ల ధరలపై కమిటీ వేశామని, ఇంకా నివేదిక రాలేదని తెలిపారు. మనం ఒక వ్యవస్థలో ఉన్నాం... దానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. వ్యక్తుల కోసం కాదు.. ప్రజల కోసం ఆలోచన చేయాలని హితవుపలికారు. టికెట్లు ధరలు నచ్చకపోతే సినిమాను వాయిదా వేసుకోవాలన్నారు. అమరావతి రైతులది రాజకీయ ఉద్యమమని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Updated Date - 2022-02-25T21:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising