ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గత అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత: శ్రీధర్

ABN, First Publish Date - 2022-04-10T23:31:03+05:30

గత అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. కోల్ ఇండియాకు రూ.150 కోట్లు చెల్లించాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గత అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. కోల్ ఇండియాకు రూ.150 కోట్లు చెల్లించాలన్నారు. హిందూజాకు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. సెకితో 2024 వరకు ప్రభుత్వం 7 వేల మెగావాట్ల కోసం ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. దీనిని ఏపీలోని 19 లక్షల బోర్లకు ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో విద్యుత్ వినియోగం 14 శాతానికి పెరిగిందని, దీనికి తోడు బొగ్గు కొరత ఏర్పడిందన్నారు. బొగ్గు కొరత, వినియోగం పెరగడం వల్ల విద్యుత్‌ కొరత ఏర్పడిందన్నారు. నెలాఖరులోగా సమస్య పరిష్కారం అవుతుందని శ్రీధర్ తెలిపారు.

Updated Date - 2022-04-10T23:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising