ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tomorrow గణపవరంలో సీఎం పర్యటన

ABN, First Publish Date - 2022-05-16T02:52:04+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఏలూరుజిల్లా గణపవరం రానున్నారు. గణపవరంలో రైతు భరోసా చెక్కుల పంపిణీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణపవరం: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఏలూరుజిల్లా గణపవరం రానున్నారు. గణపవరంలో రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పాల్గొనే సభాప్రాంగణాన్ని, ఏర్పాట్లను ఆదివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి.విశ్వరూప్‌, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. సభావేదిక నిర్మాణ పనులు వీఐపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్న 16 గ్యాలరీలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యలో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-16T02:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising