ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసినో వివాదంపై సీఎం సమాధానం చెప్పాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-01-25T08:58:52+05:30

గుడివాడ కేసినో వివాదంపై ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గుడివాడ కేసినో వివాదంపై ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం డిమాండ్‌ చేశారు. ‘‘కేసినో అనేది ఒక ప్రమాదకరమైన జూద క్రీడ. అటువంటి కేసినో గుడివాడలో నిర్వహించారనే వార్తలు ఐదు రోజులుగా వివాదం రేపుతున్నాయి. ఆ వివాదంపై నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా సీఎం స్పందించాలి. కేసినో నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గుడివాడ డీఎస్పీని సస్పెండ్‌ చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-01-25T08:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising