ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయంపై సోనియా దాటవేత దోరణి సరికాదు: సీఎం రమేష్

ABN, First Publish Date - 2022-01-09T17:38:45+05:30

పంజాబ్‌లో ప్రధాని భద్రతా వైఫల్యంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల బుద్ధిని ప్రజలు నిలదీయాలంటూ బీజేపీ నినాదాలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: పంజాబ్‌లో ప్రధాని భద్రతా వైఫల్యంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల బుద్ధిని ప్రజలు నిలదీయాలంటూ బీజేపీ నినాదాలు చేసింది. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.... ప్రధానికి పంజాబ్ ప్రభుత్వం భద్రత కల్పించలేకపోవడం నిర్లక్ష్యమేనన్నారు. ఈ అంశంపై సోనియాగాంధీ దాటవేత దోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. దేశ ప్రజలందరూ ఈ సంఘటనను ఖండిస్తున్నారని తెలిపారు. ఏపీలో దళితులపై దాడులు ఆగడంలేదన్నారు. కొందరు పోలీసులు వైసీపీ కండువాలు వేసుకుని పనిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉందన్నారు. 

Updated Date - 2022-01-09T17:38:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising