ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కఛాన్స్ అని.. ప్రజలను ముంచాడు: సీఎం రమేష్

ABN, First Publish Date - 2022-03-20T01:44:56+05:30

ఒక్కఛాన్స్ అనిచెప్పి గద్దెనెక్కిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రజలను ముంచాడని ఎంపీ సీఎం రమేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : ఒక్కఛాన్స్ అనిచెప్పి గద్దెనెక్కిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రజలను ముంచాడని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల్లో ముగమేరు పెట్టిన ఖర్చు కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టలేదన్నారు.వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతి స్కీమ్ లో అవినీతే.. కేంద్ర నిధులు కూడా స్వాహా చేస్తున్నారని ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు.

Updated Date - 2022-03-20T01:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising