ఒక్కఛాన్స్ అని.. ప్రజలను ముంచాడు: సీఎం రమేష్
ABN, First Publish Date - 2022-03-20T01:44:56+05:30
ఒక్కఛాన్స్ అనిచెప్పి గద్దెనెక్కిన సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలను ముంచాడని ఎంపీ సీఎం రమేష్ అన్నారు.
కడప : ఒక్కఛాన్స్ అనిచెప్పి గద్దెనెక్కిన సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలను ముంచాడని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల్లో ముగమేరు పెట్టిన ఖర్చు కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టలేదన్నారు.వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతి స్కీమ్ లో అవినీతే.. కేంద్ర నిధులు కూడా స్వాహా చేస్తున్నారని ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు.
Updated Date - 2022-03-20T01:44:56+05:30 IST