ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఏలూరు జిల్లాలో CM JAGAN పర్యటన

ABN, First Publish Date - 2022-05-16T12:56:02+05:30

నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. గణపవరంలోని చింతలపాటి మూర్తి రాజు డిగ్రీ కాలేజీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. గణపవరంలోని చింతలపాటి మూర్తి రాజు డిగ్రీ కాలేజీలో రైతు భరోసా కార్యక్రమంలో జగన్ ఉదయం 10.10 గంటలకు హాజరుకానున్నారు. అనంతరం సీఎం తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు తాడేపల్లి బయల్దేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్ పర్యటన దృష్ట్యా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భారీగా పోలీసు బలగాలను తరలించారు.

Updated Date - 2022-05-16T12:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising