ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రులు, వైసీపీ సభ్యులతో సీఎం జగన్ సమావేశం

ABN, First Publish Date - 2022-03-14T17:04:46+05:30

టీడీపీ సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ తమ్మినేని సభకు కాసేపు టీ బ్రేక్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ తమ్మినేని సీతారం సభకు కాసేపు టీ బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలో సభలోనే మంత్రులు, వైసీపీ సభ్యులతో సీఎం జగన్ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. జంగారెడ్డిగూడెం ఘటనపై సభను టీడీపీ అడ్డుకుంటోన్న తీరుపై చర్చ జరుగుతోంది. సభలో ఏం చేయాలనే దానిపై సీఎం జగన్ సమాలోచనలు చేస్తున్నారు. 

Updated Date - 2022-03-14T17:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising