ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan mohan reddy: ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు ఆపాలి: జగన్

ABN, First Publish Date - 2022-07-26T20:29:55+05:30

ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు ఆపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ: ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు ఆపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) అన్నారు. మంగళవారం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్.. గంటిపెదపూడిలో వరద బాధితులతో మాట్లాడారు. మీ కలెక్టర్‌ పనితీరు ఎలా ఉందంటూ బాధితులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ... పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా సాయం చేశామన్నారు. వరదల సమయంలో తాను వస్తే అధికారులు తన చుట్టే ఉంటారని...  ప్రజలకు అన్నీ అందాకే వస్తానని అధికారులకు చెప్పానని తెలిపారు. ఇబ్బంది పెట్టకూడదనే వారం తర్వాత వచ్చా అని చెప్పుకొచ్చారు. ఏ ఒక్కరికీ సాయం అందలేదనే మాట వినిపించలేదన్నారు. ఈ ఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. జీపీ లంక వంతెన నిర్మిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. 

Updated Date - 2022-07-26T20:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising