ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

ABN, First Publish Date - 2022-06-06T23:38:43+05:30

గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. కోనసీమ అల్లర్లు, ఢిల్లీ పర్యటన, విశాఖ గ్యాస్ లీక్ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. కోనసీమ అల్లర్లు, ఢిల్లీ పర్యటన, విశాఖ గ్యాస్ లీక్ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి టీటీడీ ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా గవర్నర్‌‌ను జగన్ ఆహ్వానించనున్నారు. వెంకటపాలంలో రూ.40 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో టీటీడీ దేవాలయం నిర్మించింది

Updated Date - 2022-06-06T23:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising