ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించారు: ఆర్ కృష్ణయ్య

ABN, First Publish Date - 2022-05-18T00:02:00+05:30

CM Jagan బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించారు: ఆర్ కృష్ణయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: Andhra Pradesh Chief Minister YS జగన్ మోహన్ రెడ్డి బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల కోసం తాను పోరాడుతున్నానని ఆర్‌. కృష్ణయ్య తెలిపారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు పరిమితమైనది కాదని, బీసీల హక్కుల కోసం జాతీయ స్థాయిలో పోరాడుతున్నానని ఆర్‌. కృష్ణయ్య స్పష్టం చేశారు. తన పోరాటాన్ని గుర్తించి జగన్ అవకాశం ఇచ్చారని ఆర్‌. కృష్ణయ్య చెప్పారు.

Updated Date - 2022-05-18T00:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising