ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

ABN, First Publish Date - 2022-01-29T02:45:01+05:30

ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఐఏఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఐఏఎస్‌ కేడర్‌ నిబంధనల మార్పుపై జగన్‌ లేఖ రాశారు. ఐఏఎస్‌లను కేంద్రానికి డిప్యూటేషన్‌పై తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల రాష్ట్రాల్లో ప్రధాన ప్రాజెక్ట్‌లు సమర్థవంతంగా అమలు జరపలేమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో వివిధ పథకాల అమలుకు ఐఏఎస్‌ల అవసరం ఉంటుందని జగన్‌ తెలిపారు. కేంద్రానికి డిప్యూటేషన్‌పై పంపించే ఐఏఎస్ అధికారుల ఎంపికలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలని సీఎం జగన్ కోరారు. కేంద్రం ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ మార్పుపై పునరాలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి కేంద్రం డిప్యూటేషన్‌పై అడిగిన అధికారులను ఇప్పటికే పంపామని లేఖలో జగన్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2022-01-29T02:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising