ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: జీవీఎల్

ABN, First Publish Date - 2022-08-18T00:12:18+05:30

ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం జగన్ (CM Jagan) ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎంపీ జీవీఎల్ నరసింహరావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: హామీలు నెరవేర్చని సీఎం జగన్ (CM Jagan) ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎంపీ జీవీఎల్ నరసింహరావు (GVL Narasimha Rao) డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో 22ఏ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. 15 రోజుల్లో పరిష్కరించకుంటే బాధితుల పక్షాన ఆందోళన చేపడతామని ప్రకటించారు. టీచర్లకే ఎందుకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ పెట్టారు? అని జీవీఎల్ ప్రశ్నించారు. మిగిలిన కార్యాలయాల్లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. ప్రభుత్వ టీచర్లపై కక్ష సాధింపు చర్యలా ఉందన్నారు. చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (Chennai Industrial Corridor) ఎందుకు పూర్తి చేయలేదు? అని జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు.

Updated Date - 2022-08-18T00:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising