ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌తో ముగిసిన అసంతృప్తి ఎమ్మెల్యేల భేటీ

ABN, First Publish Date - 2022-04-12T23:03:59+05:30

సీఎం జగన్‌తో ముగిసిన అసంతృప్తి ఎమ్మెల్యేల భేటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీఎం జగన్‌తో అసంతృప్తి ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా కొందరు నేతలు మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి రాకపోవడం తమ కార్యకర్తలను బాధించిందని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. బలహీన వర్గాలకు సీఎం ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సీఎం కోరారని పార్థసారధి తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు వల్ల తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని ఆశించానని సామినేని ఉదయభాను అన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో పార్టీని అధికారంలోకి తేవాలని సీఎం కోరారని చెప్పారు. 

Updated Date - 2022-04-12T23:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising