ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో రూ.2 వేల కోట్లు సమీకరించిన జగన్ సర్కార్

ABN, First Publish Date - 2022-07-20T00:39:40+05:30

ఆర్‌బీఐ నుంచి మరో రూ.2 వేల కోట్లు జగన్ సర్కార్‌ సమీకరించింది. ఆర్‌బీఐ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలంతో రుణం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆర్‌బీఐ నుంచి మరో రూ.2 వేల కోట్లు జగన్ సర్కార్‌ సమీకరించింది. ఆర్‌బీఐ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలంతో రుణం తీసుకున్నారు. రూ.1,000 కోట్లకు 8.03 శాతం అత్యధిక వడ్డీతో 14 ఏళ్ళ కాలపరిమితితో బాండ్లు వేలం అలాగే మరో రూ.1,000 కోట్లకు 8.02 శాతం వడ్డీతో 16 ఏళ్ల కాలపరిమితితో బాండ్లు వేయనున్నారు. 


Updated Date - 2022-07-20T00:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising