భూముల రీసర్వేపై నేరుగా సీఎం పర్యవేక్షణ
ABN, First Publish Date - 2022-04-19T22:36:54+05:30
భూముల రీసర్వేపై నేరుగా సీఎం పర్యవేక్షణ
అమరావతి: భూముల రీసర్వేపై సీఎం నేరుగా పర్యవేక్షణ చేస్తున్నారని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్ తెలిపారు. ప్రతీ 30 ఏళ్లకు ఒకసారి రీసర్వే చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. కానీ బ్రిటీషర్లు చేసిన తర్వాత మళ్ళీ భూసర్వే చేయలేదని సాయిప్రసాద్ పేర్కొన్నారు. గట్టు తగాదాలు వస్తాయనే ఇప్పటి వరకు దాని ముట్టుకోలేదని, విలేజ్ మ్యాప్ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అన్నారు.
Updated Date - 2022-04-19T22:36:54+05:30 IST