ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంద్యాల జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2022-06-16T12:59:48+05:30

జిల్లాలోని మిడ్తూరు మండలం చౌట్కూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: జిల్లాలోని మిడ్తూరు మండలం చౌట్కూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ స్ధలం విషయంలో ఈ వివాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల్లోని వారు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలయిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-06-16T12:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising