ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజే మిశ్రాకు సీఎం దంపతుల పరామర్శ

ABN, First Publish Date - 2022-08-15T08:18:33+05:30

సీజే మిశ్రాకు సీఎం దంపతుల పరామర్శ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దంపతులు పరామర్శించారు. ఆదివారం విజయవాడలోని సీజే నివాసానికి సీఎం జగన్‌, సతీమణి భారతి వెళ్లారు. జస్టిస్‌ మిశ్రా మాతృమూర్తి నళినీ మిశ్రా ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో జస్టిస్‌ మిశ్రాను సీఎం దంపతులు పరామర్శించారు.

Updated Date - 2022-08-15T08:18:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising