ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల పట్ల వైసీపీ నేతల తీరు గర్హనీయం

ABN, First Publish Date - 2022-06-29T06:09:42+05:30

రాష్ట్రంలో మహిళల పట్ల వైసీపీ నేతల వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని తెలుగుమహిళ కుప్పం నియోజకవర్గ నేతలు అనసూయ, చంద్రకళ, సుగుణమ్మ పేర్కొన్నారు.

శాంతిపురంలో మీడియాతో తెలుగు మహిళా నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతిపురం, జూన్‌ 28: రాష్ట్రంలో మహిళల పట్ల  వైసీపీ నేతల వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని తెలుగుమహిళ కుప్పం నియోజకవర్గ నేతలు అనసూయ, చంద్రకళ, సుగుణమ్మ పేర్కొన్నారు. మంగళవారం శాంతిపురంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళ మాన, ప్రాణాల రక్షణ లేకుండా పోతోందన్నారు. గొప్పగా చెబుతున్న దిశ చట్టం దశాదిశా లేకుండా పోయిందన్నారు. తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితపై మంత్రి అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపహరించుకుని క్షమాపణలు చెప్పాలని వారు డిమాండు చేశారు.

Updated Date - 2022-06-29T06:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising