ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

28న వైసీపీ జిల్లా ప్లీనరీ

ABN, First Publish Date - 2022-06-26T06:11:29+05:30

వైసీపీ తిరుపతి జిల్లా ప్లీనరీ సమావేశం ఈనెల 28న నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు.

జిల్లా ప్లీనరీ కోసం ఎస్వీయూ స్టేడియాన్ని పరిశీలిస్తున్న చెవిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, జూన్‌25(ఆంధ్రజ్యోతి): వైసీపీ తిరుపతి జిల్లా ప్లీనరీ సమావేశం ఈనెల 28న నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. శనివారం ఎస్వీయూ తారకరామ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఎస్వీయూ స్టేడియం వేదికగా 10వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్లీనరీ నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశం తరహాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని, పలువురు పార్టీ ప్రముఖులు, పెద్దలు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

Updated Date - 2022-06-26T06:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising