ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన 11మంది విద్యార్థులకు స్వాగతం

ABN, First Publish Date - 2022-03-05T07:45:51+05:30

ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులకు శుక్రవారం తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట/తిరుపతి(పద్మావతీనగర్‌), మార్చి 4: ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులకు శుక్రవారం తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నాయకులు భానుప్రకా్‌షరెడ్డి, సామంచి శ్రీనివాస్‌, కోలా ఆనంద్‌, వరప్రసాద్‌, జీవన్‌, నవీన్‌ తదితరులు విద్యార్థులకు స్వాగతం పలికి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మన జాతీయ పతాకాన్ని పట్టుకుని వస్తున్నవారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కల్పించలేదని విద్యార్థులు తెలిపారు. పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాల విద్యార్థులు కూడా క్షేమంగా ఉక్రెయిన్‌ దేశ సరిహద్దులు దాటడానికి మన జాతీయ పతాకాన్ని చేతబూనారని చెప్పారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడి మన విద్యార్థులను ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా తీసుకొచ్చారని, ఇది చారిత్రాత్మక ఘట్టమన్నారు. 

Updated Date - 2022-03-05T07:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising