ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకటగిరి పోలేరమ్మకు బంగారు కిరీటం వచ్చేసింది!

ABN, First Publish Date - 2022-09-11T07:52:29+05:30

వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారికి రూ.1.20 కోట్లు వెచ్చించి బంగారు కిరీటాన్ని చెన్నైలో సిద్ధం చేయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరిటౌన్‌, సెప్టెంబరు 10: వెంకటగిరిలో ఈనెల 14, 15వ తేదీల్లో పోలేరమ్మ జాతర జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించడానికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దాత లు ముందుకు రావడంతో రూ.1.20 కోట్లు వెచ్చించి బంగారు కిరీటాన్ని చెన్నైలో సిద్ధం చేయించారు. ఈ కిరీటం శనివారం రాత్రి వెంకటగిరికి తీసుకురాగా.. పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఎంపీ గురుమూర్తి, కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి, గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ సమక్షంలో దేవదాయశాఖ అధికారులకు ఆనం అప్పగించారు. 

Updated Date - 2022-09-11T07:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising