ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-09-11T06:36:42+05:30

తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు వేర్వేరు కాలనీలలో మనస్తాపం చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుచానూరు, సెప్టెంబరు 10: తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు వేర్వేరు కాలనీలలో మనస్తాపం చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌ఐలు చిరంజీవి, జగన్నాథరెడ్డి కథనం మేరకు.. వేదాంతపురం పంచాయతీకి చెందిన 250 కాలనీలో పురుషోత్తం(30)నివాసముంటున్నాడు. ఇతడు తిరుపతి నగరపాలక సంస్థలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి. అనారోగ్య కారణంగా ఇంట్లో శనివారం వేకువజామున ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. అలాగే లింగేశ్వర్‌నగర్‌ పంచాయతీకి చెందిన అన్బు(30) పెయింటర్‌. కుటుంబ కలహాలతో విషం తాగి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. 

Updated Date - 2022-09-11T06:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising