ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతులపై కేసులు అమానుషం

ABN, First Publish Date - 2022-09-13T06:30:25+05:30

అమరా వతిని రాజధానిగా కొనసాగించాలని పాదయాత్ర చేస్తున్న రైతులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయి ంచడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి పేర్కొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న గురవారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, సెప్టెంబరు 12:  అమరా వతిని రాజధానిగా కొనసాగించాలని పాదయాత్ర చేస్తున్న రైతులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయి ంచడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి పేర్కొన్నారు. ఏర్పేడులో టీడీపీ కార్యకర్తలుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అమ రావతి నుంచి అరసవెల్లికి చేపట్టిన పాద యాత్ర విజయవంతం కావాలని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలి పారు. వైఎస్‌ జగన్‌కు పాలన చేతగాక రాజధానిని మూడు ముక్కలు చేయాల నుకోవడం శోచనీయమన్నారు. ఇకనైనా జగన్‌ కళ్లు తెరిచి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునెయ్య, సుబ్రహ్మణ్యం, ప్రభాకర్‌, మస్తాన్‌, సుధాయాదవ్‌, నాగరాజు, సింగారయ్య, వెంకటస్వామి, రమణ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-13T06:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising