ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ తెచ్చిన ‘చెత్త’ జీవోను భోగి మంటల్లో వేసిన తిరుపతి వాసులు

ABN, First Publish Date - 2022-01-14T16:54:55+05:30

‘చెత్త’ పన్ను వేస్తు తెచ్చిన చెత్త జీవో కాపీలను తిరుపతి వాసులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘చెత్త’ పన్ను వేస్తు తెచ్చిన చెత్త జీవో కాపీలను తిరుపతి వాసులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. పనికిరాని వస్తువులను భోగి మంటలో వేయడం సంప్రదాయం. చెత్తపై పన్ను విధిస్తూ తీసుకువచ్చిన జీవో కూడా చెత్తతో సమానమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ సుగుణమ్మ ఆధ్వర్యంలో భోగి రోజున నిరసన తెలిపారు.

Updated Date - 2022-01-14T16:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising