ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala శ్రీవారి సమాచారం

ABN, First Publish Date - 2022-01-15T13:57:14+05:30

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న(శనివారం) శ్రీవారిని  37,304 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 9,645 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.13 కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు భక్తులకు దర్శనానికి అనుమతినిస్తున్నారు. 

Updated Date - 2022-01-15T13:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising