ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN, First Publish Date - 2022-10-05T16:01:08+05:30

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (Tirupathi): తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వరాహ పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రత్తాళ్వార్లకు అభిషేకం నిర్వహించారు. బుధవారం రాత్రితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా శ్రీవారి సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,539 మంది భక్తులు దర్శించుకోగా... 22,177 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.90 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-10-05T16:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising