ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ తగ్గుముఖం... తిరుమలలో ఆంక్షలు సడలింపు

ABN, First Publish Date - 2022-02-22T17:47:03+05:30

రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలలో టీటీడీ ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలలో టీటీడీ ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈనెల 24 నుంచి నిత్యం అదనంగా 13 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను రేపు(బుధవారం)ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. 

Updated Date - 2022-02-22T17:47:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising