ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News : రేపు చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ టూర్ షెడ్యూల్ ఇదే..

ABN, First Publish Date - 2022-08-30T02:22:04+05:30

తిరుపతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.45‌ గంటలకు లోకేష్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.45‌ గంటలకు లోకేష్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు చిత్తూరు సబ్ జైలుకి చేరుకుంటారు. కుప్పంలో అన్న క్యాంటీన్‌పై వైసీపీ గూండాలు దాడి ఘటనలో ప్రతిఘటించి అరెస్టయిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో సహా ఇతర నాయకులు, కార్యకర్తలను లోకేష్  పరామర్శిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రగిరి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన  టీడీపీ నాయకులు భాస్కర్, భాను ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు  నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.సాయంత్రం 6.15 గంటలకు పెరుమాలపల్లె చేరుకొని రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేత సోమనాధ్ రెడ్డిని పరామర్శిస్తారు.

Updated Date - 2022-08-30T02:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising