కొండంతా భక్త జనమే..!
ABN, First Publish Date - 2022-05-16T06:49:14+05:30
తిరుమలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. కొండపై ఎటుచూసినా జనమే కనిపించారు. వేసవి సెలవులకుతోడు వారాంతం కావడంతో శనివారం నుంచే భక్తుల రాక మొదలైంది. సర్వదర్శనానికి పది నుంచి 12 గంటల సమయం పడుతోంది.
శ్రీవారి సర్వదర్శనానికి
10 నుంచి 12 గంటల సమయం
తిరుమలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. కొండపై ఎటుచూసినా జనమే కనిపించారు. వేసవి సెలవులకుతోడు వారాంతం కావడంతో శనివారం నుంచే భక్తుల రాక మొదలైంది. సర్వదర్శనానికి పది నుంచి 12 గంటల సమయం పడుతోంది.
- తిరుమల, ఆంధ్రజ్యోతి
Updated Date - 2022-05-16T06:49:14+05:30 IST